Exclusive

Publication

Byline

టీజీ సీపీగెట్ - 2025 పరీక్షల షెడ్యూల్ విడుదల... తేదీలను ఇక్కడ చెక్ చేసుకోండి

Telangana,hyderabad, జూలై 16 -- రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యం ర... Read More


ముగిసిన ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ - కీలక అంశాలపై చర్చ, అంగీకారం కుదిరిన అంశాలివే..!

Delhi, జూలై 16 -- ఢిల్లీలోని జలశక్తి కార్యాలయంలో జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచగా.. వీటిలో కొన్... Read More


కృష్ణా ట్రైబ్యునల్‌ గడువు మరోసారి పొడిగింపు - ఎప్పటివరకంటే..?

భారతదేశం, జూలై 16 -- కృష్ణా నదికి సంబంధించి దీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జలాల పంపకాల వివాదానికి సంబంధించి ఏర్పాటైన ట్రైబ్యునల్ విషయంలో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తుది నివేదిక, ని... Read More


హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి - నీటి విడుదలకు ముహుర్తం ఫిక్స్..!

Andhrapradesh, జూలై 16 -- హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావటంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీన నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్య... Read More


కృష్ణా - గోదావరి నీళ్ల వివాదం : ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ - అజెండాలో కీలక అంశాలు..!

Delhi, జూలై 16 -- ఢిల్లీలో జలశక్తి మంత్రిత్వశాఖ తలపెట్టిన ఉన్నతస్థాయి సమావేశానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. జల్ శక్తిశాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన భేటీ జరుగుతుండగా.. గోదావరి, కృష్ణా... Read More


ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలివే

Telangana,hyderabad, జూలై 16 -- ఈ నోటిఫికేషన్ లో భాగంగా యూజీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన వారు 15 సెప్టెంబర్ 2025లోపు అప్... Read More


'ఇప్పుడైనా మేలుకో... ఆ తర్వాత నేను చెప్పినా కూడా మా వాళ్లు వినరు' - వైఎస్ జగన్ వార్నింగ్

Andhrapradesh, జూలై 16 -- రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన. రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రెడ్ ... Read More


కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - బనకచర్లపై కీలక చర్చ..!

Andhrapradesh,delhi, జూలై 15 -- కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ఇరువురు నేతలు చర్చించారు. ముందుగా మాజీ కేంద్ర మంత్రి టీడీపీ సీనియర్ న... Read More


తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ - 2025 : ఎట్టకేలకు ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్‌ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Telangana,hyderabad, జూలై 15 -- తెలంగాణ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియపై కీలక ప్రకటన వచ్చేసింది. ఎట్టకేలకు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఈ మేరకు సీట్లు పొందిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ల... Read More


సామాన్యులకు సైతం డ్రోన్ సేవలు...! 'ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్' ప్రారంభం, ప్రయోజనాలెంటో తెలుసా..?

Andhrapradesh, జూలై 15 -- టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం.. డ్రోన్ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించి ఏపీ డ్రోన్ మార... Read More